తెలుగు వార్తలు » Petrol and diesel prices go up
గత కొద్ది రోజులుగా చమురు ధరలు.. వాహనదారులకు ఝలక్ మీద ఝలక్ ఇస్తున్నాయి. వారికి తెలియకుండానే జేబులకు చిల్లులు పెడుతున్నాయి ఆయిల్ కంపెనీలు. గత 18 రోజులుగా ఇప్పటివరకూ వాహనదారులపై అదనంగా రూ.10 వరకూ భారం పడింది. అసలే లాక్డౌన్తో పెరిగిన రేట్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు..
వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి చమురు ధరలు. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 15వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు 35 పైసలు పెరుగగా, డీజిల్పై 56 పైసలు చొప్పున..
వాహనదారులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాయి చమురు ధరలు. అసలే కరోనా కష్టకాలంలో.. ఈ పెట్రోల్ ధరలు మరింత భారంగా మారుతున్నాయి. దేశ వ్యాప్తంగా 14వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా శనివారం పెట్రోల్ ధర లీటరుకు 51 పైసలు పెరుగగా, డీజిల్పై 61 పైసలు చొప్పున పెంచుతూ..
దేశ వ్యాప్తంగా పదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు 48 పైసలు పెరుగగా, డీజిల్పై 57 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73కి చేరగా, లీటర్ డీజిల్ ధర...
దేశవ్యాప్తంగా వరుసగా తొమ్మిదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 12 వారాల షట్డౌన్ అనంతరం చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా సోమవారం మరో 50 పైసల చొప్పున పెరగడంతో.....
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం తాజాగా 60 పైసలు చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఆదివారం పెంచిన రేటుతో కలిపి.. రెండు రోజుల్లో మొత్తం రూ.1.20 పైసలు పెరిగింది. దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు...