తెలుగు వార్తలు » Permission
ఈ నెల 26 న ఢిల్లీ శివారులో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా తాము దాన్ని నిర్వహించి తీరుతామని పంజాబ్ కిసాన్ సంఘర్ష్ కమిటీ..
దేశ రాజధాని ఢిల్లీలోని తొమ్మిడి స్టేడియంలను తాత్కాలిక జైల్లుగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులు చేసిన విజ్ఞప్తిని కేజ్రీవాల్ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము రైతుల వేంటే ఉంటామని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవ�
బీమారిలా వచ్చి మహమ్మారిలా మారిన వైరస్ని ఎదుర్కొగల మందుల కోసం ప్రపంచ శాస్త్రవేత్తలతో పాటు భారత సైంటిస్టులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కట్టడికోసం భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కొవాక్జిన్ కీలక దశకు చేరుకుంది.
చిత్తూరు జిల్లా పుత్తూరు కట్టుకే కాదు, పుంగనూరు ఆవుకు కూడా ప్రసిద్ధి. పుంగనూరు ఆవు ప్రపంచంలోని అతి చిన్న ఆవుల జాతులలో ఒకటి. వీటి పాలలో వెన్నశాతం అధికంగా ఉంటుంది..కరువు పరిస్థితులను సమర్థవంతంగా తట్టుకోవటం వల్ల గతంలో పేదవాడి ఆవులుగా పేరుపొందాయి.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూసివేసిన ప్రార్థన మందిరాలు మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ మక్కా మసీదులో సెప్టెంబర్ 5 శనివారం నుంచి ప్రార్థనలకు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించారు. దాదాపు ఆరు నెలల తర్వాత తెరుచుకోబోతుంది మక్కా మసీద్.
కరోనా సోకిన పిల్లల్లో మానసిక స్థైర్యం నింపేందుకు వారి వద్దకు తల్లదండ్రులను కూడా అనుమతించాలని కేంద్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. తల్లిదండ్రులను కొన్ని షరతుల మేరకు అనుమతించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.
పుల్వామా దాడిలో ఉగ్రవాదులకు సహాయపడినందుకు నిందితుడిగా మారిన 20 ఏళ్ళ ' కుర్ర ఉగ్రవాది' తాను నీట్ పరీక్ష రాయాల్సి ఉందని, అందుకు అనుమతించాలని కోరుతూ ఎన్ఐ కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నాడు.
ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ వక్రబుద్ధి మానడంలేదు. భారత్ పై కుట్రల్లో భాగంగా అక్రమార్కులు చొరబాటులను ప్రోత్సహిస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఎటువంటి అనుమతులు లేకుండా యూపీలోని నోయిడాలో తిరుగుతున్న పాకిస్తాన్ మహిళను నోయిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ దర్యాప్తు సంస్థ అధికారులు ముంబైని సందర్శించి ఈ నగర పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు సాగించిన ఇన్వెస్టిగేషన్ వివరాలను తెలుసుకోనున్నారు.
కరోనా వైరస్ ప్రభావం అన్ని ప్రార్థనా మందిరాలపై పడింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాను దర్శించుకునే వారిపై అంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ సారి పది వేల మంది యాత్రికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది సౌదీ ప