తెలుగు వార్తలు » Pepsico
ఆలుగడ్డ పండించే రైతుల నుంచి బలంగా న్యాయ పోరాటం ఎదుర్కొంటున్న అమెరికా కంపెనీ పెప్సికో చివరికి వెనకడుగు వేసింది. బనాసంకాఠా, సాబర్ కాంఠా, ఆరావళి జిల్లాల రైతులపై వేసిన కేసులను పెప్సికో ఉపసంహరించుకుంది. ఇక ఈ విషయాన్ని రైతుల తరపు న్యాయవాది ఆనంద్ యాజ్ఞిక్ మీడియాకు తెలియజేసారు. అంతేకాదు దీనిని రైతుల విజయంగా ఆయన అభివర్ణించా
దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళనతో పెప్సీ కో కంపెనీ వెనకడుగు వేసింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైతులపై పెట్టిన కేసులను తమ కంపెనీ ఉపసంహరించుకుందని అన్నారు. కాగా, పెప్సీకోకు చెందిన లేస్, చిప్స్ కోసం బంగాళాదుంపపై ఆ సంస్థ పేటెంట్ తీసు
ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ప్రపంచంలో కేవలం పది కంపెనీలు మాత్రమే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. నెస్లె, పెప్సికో, కోకో కోలా, యూనిలివర్, డానోన్, జెనరల్ మిల్స్, కెల్లోగ్స్, మార్స్, అసోసియేటెడ్ బ్రిటిష్ ఫుడ్స్, మాండెలెజ్ అనేవి ఆ పది కంపెనీలు. జాన్సన్ అండ జాన్సన్ కంపెనీ కూడా వీటితో పోటీపడుతోంది. ఈ కంపెనీలు ప్రతి ఏడాది వేల కోట్