తెలుగు వార్తలు » peoples liberation army
భారత-చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు మళ్ళీ వాయిదా పడ్డాయి. కమాండర్ల స్థాయిలో తిరిగి చర్చలు వచ్ఛేవారం జరగనున్నాయి. పాంగంగ్ సో, డెస్పాంగ్ ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలన్న భారత సైన్యం అభ్యర్థనను చైనా..
మణిపూర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ముగ్గురు..
కరోనా మహమ్మారి అమెరికాను కబలిస్తోంది. వేల సంఖ్యలో అమెరికన్లు చావుతో పోరాడుతున్నారు. దీంతో చైనాపై అమెరికా కస్సు..బుస్సు మంటోంది. చైనాకు, అమెరికాకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే..
చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నింటిని గజగజ వణికిస్తోంది ఈ వైరస్. ప్రపంచ దేశాలన్నీ.. ఇప్పుడు ఈ వైరస్తో యుద్ధం చేస్తున్నాయి. అయితే లధాఖ్లోని లేహ్ ప్రాంత ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడుతూ జీవనం సాగిస్తూ..
భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల సడలింపునకు ఇరు దేశాల మధ్య దౌత్య స్థాయిలో చర్చలు జరిగాయని, బోర్డర్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చూడాలని అంగీకారానికి వచ్చారని వార్తలు వచ్చినప్పటికీ లడాఖ్ లోని గాల్వన్ లోయలో..
లడఖ్ లోని వాస్తవాధీన రేఖ పొడవునా ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగిన మరుసటి రోజే చైనా ఆర్మీ…. ఆదివారం ఓ వీడియో విడుదల చేసింది. బోర్డర్ లో వేలాది సైనికులు తాము వార్ కి రెడీ అన్నట్టు జరిపిన సన్నాహాలను ఈ వీడియో హైలైట్ చేసింది. గ్లోబల్ టైమ్స్ దీన్ని ఇంటర్నెట్ లో పో
నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో చైనా సైనికులు శనివారం ప్రత్యక్షమయ్యారు. అది కూడా గన్ లు, రైఫిళ్ళతో కాదు.. చేత చీపుర్లు, తట్టా, బుట్టలతో ! ఆశ్ఛర్యంగా ఉంది కదూ ? హాంకాంగ్ లోని తమ దేశ అనుకూలవాదులతో కలిసి వాళ్ళు వీధులను చీపుర్లతో శుభ్రం చేశారు. చెల్లా చెదురుగా పడిఉన్న రాళ్లు, ఇటుకలను, ఒక చోట చేర్చారు. విరిగిపోయిన బ్యారికే�