జాతీయ ఫించను పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సన్నద్ధమైంది. ఎన్పీఎస్ చందాదారులు పదవీవిరమణ నాటికి మరింత నిధిని సమకూర్చుకునేందుకు గానూ కొత్త ప్రణాళికల రచించనుంది...
Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన ప్రభుత్వ పెన్షన్ పథకాల్లో అత్యధిక ప్రయోజనం కలిగి ఉంది. అసంఘటిత రంగ ప్రజలు కూడా పదవీ విరమణ ప్రయోజనాలను పొందవచ్చు. పెన్షన్ డబ్బు వారి చేతుల్లోకి వస్తుంటుంది. ఈ ఉద్దేశ్యంతో ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది.
ప్రతి నెలా మీ జీతం నుంచి పీఎఫ్ డబ్బులు కట్ అవుతున్నాయా? అయితే మీకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. ఉద్యోగం చేసే వ్యక్తి జీతంలో
Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన (PM-SYM)...
Post Office scheme: సురక్షితమైన పెట్టుబడులతో మంచి రాబడి పొందాలని ప్రతీ ఒక్కరూ భావిస్తారు. పెట్టుబడి, సేవింగ్స్ విషయానికి వస్తే ముందుగా గుర్తుకు వచ్చేది పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్...
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS )లో చందాదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో కస్టమర్ల సంఖ్యతో పాటు నిర్వహణలో ఉన్న ఆస్తులు కూడా వేగంగా పెరిగినట్లు తెలుస్తోంది..
ఉద్యోగుల భవిష్య నిధి EPF అనేది ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పొదుపు ప్రధాన సాధనం. ప్రస్తుతం దాదాపు 6.5 కోట్ల మంది ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులుగా ఉన్నారు. అయితే..
ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలనే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల(Volunteer) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించేలా వారికి బాధ్యతలు అప్పగించారు. వీరి సహాయంతో రాష్ట్రంలో 95 శాతానికి పైగా...
Pension Scheme: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రజల కోసం ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకం ( (Pradhan Mantri Shram Yogi Maan Dhan scheme)..