ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే ఏమి జరుగుతుంది? ప్రజలకు కష్టాలు వస్తాయి. ప్రజలేమో ఒకవేళ ఉద్యోగుల పై ఫిర్యాదు చేస్తే తమ పని పూర్తికాకుండా ఆగిపోతుందేమో అనే భయంతో వారి అలసత్వాన్ని భరిస్తూ వస్తారు.
Not Wearing Mask: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. ఇప్పటినుంచే అప్రమత్తంగా
SBI: బ్యాంకింగ్ రంగంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బ్యాంకు కస్టమర్ల విషయాలలో బ్యాంకులు నిర్లక్ష్యం వహించినా..
నిబంధనలను పాటించనందుకు టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, అప్నిట్ టెక్నాలజీస్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జరిమానా విధించింది. టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్పై ₹ 2 కోట్లు, అప్నిట్పై ₹ 54.93 లక్షల పెనాల్టీ విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది...
ఇప్పుడు మనం క్షణక్షణముల్ పాకిస్తాన్ చిత్తముల్ అని అనుకోవాలి.. ఎందుకంటే నిన్ననే కదా పుల్వామా ఉగ్రదాడి తమ పనే అని చెప్పింది.. ఇవాళేమో .. అబ్బే ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధమూ లేదంటోంది..