AP government: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్.. విజయవాడకు సలహాదారునిగా డా. జే జయప్రకాశ్సాయి (Jayaprakashsai) నియమిస్తూ
CM Jagan: పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులకు మంచి జరగాలని విరమణ వయస్సు పెంచినట్లు తెలిపారు. పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం ప్రకటనలు చేశామన్నారు.
తాను చేయడు- ఒకర్ని చేయనివ్వడు. ఇదే చంద్రబాబు పాటించే రాజకీయ కుటిల నీతి.. అంటూ బాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పలమనేరులో అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి..
గ్రామ సచివాలయ వ్యవస్థను చక్కగా ఉపయోగించుకొని పరిపాలనా దక్షులుగా పేరు తెచ్చుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సర్పంచ్లకు సూచించారు...
ఆంధ్రప్రదేశ్లో ఇసుక లభ్యతపై ఆన్లైన్లో వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. నదుల్లో వరద తగ్గిన వెంటనే ఓపెన్ రీచ్ల్లో ఇసుక తవ్వకాలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఏపీలో ఇసుక కార్పోరేషన్ ఏర్పాటుపై అమరావతి రాజధాని ప్ర
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల పెన్షన్ ను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే
వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల నుంచి రాజధానికి తీసుకున్న 33 వేల ఎకరాలను తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిని తరలించొద్దంటూ రోడ్డుపై ధర్నాలు చేసే