తెలుగు వార్తలు » Patanjali
వివాదాస్పదమైన పతంజలి సంస్థ వారి కొరొనిల్ విషయంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎం ఏ) తప్పు పట్టడంపట్ల ఈ సంస్థ స్పందించింది.
Patanjali Coronil: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం.. పతంజలి ఆయుర్వేదం తన కరోనిల్ ఔషధంను ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి ధృవీకరణ పత్రం అందుకున్నట్లు ...
ప్రపంచాన్ని భయపెట్టిస్తోన్న కరోనాను అంతమొందించడానికి తాను తీసుకొచ్చిన ఔషధం ఎంతగానో ఉపయోగపడుతుందని. దీంతో కరోనా మహమ్మారి పారిపోతుందని బాబా రాందేవ్ బాగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ చికిత్సకు అమోఘమైన మందు అంటూ పతంజలి సంస్థ 'కొరొనిల్' టాబ్లెట్లను లోగడ ఇండియాలో లాంచ్ చేశారు. బాబా గురు రామ్ దేవ్ బాబా వీటిని ప్రెస్ మీట్ లో విడుదల చేశారు.
కరోనిల్ ట్రేడ్ మార్క్ వివాదంలో పతంజలికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కోర్టు ఆశ్రయించింది పతంజలి. దీని విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం గతంలో ఆగస్టు 14న ఇచ్చిన తీర్పును నిలిపివేసింది.
యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకి ఊరట లభించింది. పతంజలి సంస్థ తయారు చేసిన కొరోనిల్ ను రోగనిరోధక శక్తి కలిగిన మందుగా మాత్రమే విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది కేంద్రం.
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి..
కరోనా మహమ్మారికి ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చంటూ మంగళవారం నాడు పతంజలి సంస్థ మందు తయారు చేశామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము తయారు చేసిన కోరోనిల్...
పతంజలి ఆయుర్వేద మందు'కొరొనిల్' ని కరోనా వైరస్ రోగులపై ట్రయల్స్ నిర్వహించినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ.. రాజస్తాన్ ఆరోగ్య శాఖ.. జైపూర్ లోని నిమ్స్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆసుపత్రి తన చర్యకు..
యోగ గురు బాబా రాందేవ్ కరోనా రోగుల చికిత్సకు దివ్య ఔషధమంటూ ‘కొరొనిల్’ పేరిట మంగళవారం ఓ ఆయుర్వేద ఔషదాన్ని విడుదల చేశారు. ఈ మందు సుమారు 14 రోజుల్లో కరోనాను దూరం చేస్తుందని ప్రకటించారు. ఈ కిట్ ఆన్ లైన్ లో 545 రూపాయలకు లభ్యమవుతుందని, దేశం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి ఔషధం వచ్ఛేసిందని కూడా అన్నారు. అణు తెల్, అశ్వ గంధ, శ్వాస�