పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. నవంబర్ 7వ తేదీ నుంచి పాపికొండలు బోట్ యాత్ర ప్రారంభమవుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా అధికారులు తెలిపారు. బోట్ సర్వీసుల ప్రారంభంపై రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం,
Papikondalu Tour: కొబ్బరి తోటలు, గోదావరి పరవళ్లు, సముద్రం తీరం ప్రకృతి అందాలతో అలరారుతుంది ఆంధ్రప్రదేశ్. ఇక ప్రకృతి శోభకు పుట్టిల్లు ఏపీ.. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఏపీని కోహినూర్ ఆఫ్ ఇండియాగా...
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును వెలికితీశారు. కాసేపటి క్రితమే ధర్మాడి సత్యం బృందం బోటును నీటిపైకి తీసుకొచ్చింది. డీప్ డైవర్లు నీటి అడుగు భాగం నుంచి లంగర్లు, తాళ్ల సాయంతో బోటును పైకి లాక్కొచ్చారు. కాకినాడ పోర్టు అధికారి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. మరికాసేపట్లో ఒడ్�
పాపికొండలు విహార యాత్ర మిగిల్చిన విషాద గాధలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఇంటిది ఒక్కో కన్నీటి కథ..దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రయాణికుల జీవితాల్లో పెను చీకట్లను మిగిల్చింది బోటు ప్రమాదం. తల్లిదండ్రులను పొగొట్టుకున్న బిడ్డలు, బిడ్డల్ని కొల్పోయిన తల్లిదండ్రులు ఇలా ఒక్కోక్కరిది ఒక్కో కన్నీటి కథ