కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని,..
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పల్లె ప్రగతి నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై వేటు పడింది.
Palle Pragathi Program Mancherial: District: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రకృతి వనాలు.. గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతతకు నిలయాలుగా మారుతున్నాయని మంత్రులు ఎర్రబెల్లి
ప్రాణవాయువును అందించే చెట్లను ప్రతి ఇంట్లోనూ పెంచాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మొదలయ్యాయి.
Palle Pragathi / Pattana Pragathi: తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులు దృష్టి సారించి ముందుకు సాగాలని సీఎం కేసీఆర్