ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు.. గత ఐదేళ్లుగా సహజీవనం చేశాడు.. పెళ్లి చేసుకోమన్నందుకు అన్ని ఏళ్ల ప్రేమను పక్కన పెట్టి దారుణంగా హత్య చేశాడు.. మళ్ళీ తాను చేసిన దారుణం...
మహారాష్ట్రలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని తారాపూర్ పారిశ్రామిక వాడలోని ఓ రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పారిశ్రామిక..
మహారాష్ట్రలో మరోసారి భూకంపం సంభవించింది. పాల్ఘర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 1.19 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.8 మాగ్రిట్యూడ్గా..
వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు లాక్డౌన్ అమలు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సడలింపులు కల్పిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, విందు వినోద కార్యక్రమాలు వంటివి ఎక్కువగా నిర్వహించరాదని, జనాలు గుంపులుగా చేరకూడదని పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ ఆరాటం పెళ్లి కొడు�
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్ఘర్ మూకదాడి గురించి తెలిసిందే. మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతలోని ఓ గ్రామంలో ఇద్దరు సాధువలపై మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్ కూడా మరణించారు. తమ గురువు పరమపదించారని తెలిసి.. అంత్యక్రియల కోసం వెళ్తున్న సాధువులను దొంగలన్న ఆరోపణలతో గ్రామస్తులు హతమా
మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలో ఇద్దరు సాధువులను, ఒక డ్రైవర్ ను స్థానిక గుంపు కర్రలతో కొట్టి చంపిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ, రాష్ట్ర పోలీసులు దుండగుల ఆచూకీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.