బ్రిటీష్ నేషనల్ ఓవర్సీస్ పాస్పోర్ట్ను హాంకాంగ్ తిరస్కరించిన నేపథ్యంలో హాంకాంగ్ లో కీలకపరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాస్ పోర్టుల తాజా తిరస్కరణతో భారత, పాకిస్తాన్, నేపాలీలు..
జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో శుక్రవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామాలోని పాంపొరే ప్రాంతం లాల్పొరా గ్రామంలో ముష్కరుల వచ్చినట్లుగా సమాచారం అందుకున్న భద్రతా..
కరోనా వైరస్ వల్ల తలెత్తే ముప్పును మీరు ఎదుర్కొనజాలరని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ దేశ ప్రజలను హెచ్చరించారు. ఈ మహమ్మారి నుంచి తాము క్షేమంగా ఉన్నామని ఎవరూ తప్పుడు అభిప్రాయం..
టీమిండియా గెలవాలని ఎవరైనా గట్టిగా కోరుకుంటున్నారంటే.. అది మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ జట్టు.. వారి అభిమానులే. అవును మీరు చదువుతుంది నిజమే. చరిత్రలో తొలిసారిగా భారత్కు సపోర్ట్ చేస్తున్నారు మన దాయాదులు. ఇప్పటికే భారత్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అయితే ఒక్క పాకిస్థాన్ జట్టు మాత్రమే కాదు. మన భారత్ విజయం �
బికనేర్: జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్�