పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతుంది. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే కొందరు మాత్రం వేల కోట్లతో ధనవంతులుగా దేశం దాటుతున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు...
ఇటీవల పాకిస్తాన్లో రాజకీయ గందరగోళం నెలకొంది. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ఖాన్ సర్కారు ఓటమిపాలైంది. దాంతో కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపక్షాలు ప్రతిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా
పాకిస్తాన్ పార్లమెంట్ కొత్త ప్రధానమంత్రిగా షాబాజ్ షరీఫ్ను ఎన్నుకుంది. పాక్ నూతన ప్రధానిగా పీఎంఎల్ (ఎన్) అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ (70) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) తీరుపై ఆ దేశ విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రధాని అవిశ్వాస తీర్మానంపై...
భారతదేశం ఆత్మగౌరవ దేశమని. ఏ సూపర్ పవర్ కూడా ఆ దేశానికి నిబంధనలతో నియంత్రించలేదన్నారు. భారత్పై కుట్రలు చేసే ధైర్యం ఏ అగ్రరాజ్యానికి లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన్ని ఎలా చేస్తావంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరిని ఆ దేశ సుప్రీం కోర్టు స్ట్రయిట్గా ప్రశ్నించింది. ఖాసిం నిర్ణయాన్ని కొట్టివేస్తూ జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది.
Pakistan PM Imran Khan Ex-Wife: పాకిస్తాన్లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ఖాన్ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మాజీ భార్య, పాత్రికేయురాలు రెహమ్ ఖాన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్కు కొద్దిసేపటి ముందు, అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసీం ఖాన్ సూరీ తిరస్కరించారు. ఈ విధంగా ఇమ్రాన్ ఖాన్ తన కుర్చీని కాపాడుకున్నారు.