CM KCR - Collectors Conference: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం
గత 9 రోజులుగా ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా పోరాటం చేసిన TRS.. సమావేశాలను బాయ్ కాట్ చేసి జనాల్లో తేల్చుకుంటామని ప్రకటించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆ పార్టీ ఎంపీలు విమర్శించారు...
Singireddy Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవంటూ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం నిలబడేది, పోరాడేది టీఆర్ఎస్
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. నాలుగో తేదీన 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. అధికార పక్షం, విపక్షాలు తమ తమ వైఖరిపైనే నిలుస్తున్నాయి.
Paddy Cultivation: యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవొద్దని కేంద్రం ప్రభుత్వం,
తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మధ్య నలుగుతున్న ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్ నుంచి వచ్చిన దిగుబడి నుంచి..