అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా వరి సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు.
Paddy issue in Telangana: తెలంగాణలో వరి కొనుగోళ్లపై గత కొన్ని రోజుల నుంచి సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయమని స్పష్టంచేయడంతో.. యాసంగిలో
CM KCR - Collectors Conference: హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. నాలుగో తేదీన 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ అంశంపై ఉభయ సభల్లోనూ దుమారం రేగుతోంది. అధికార పక్షం, విపక్షాలు తమ తమ వైఖరిపైనే నిలుస్తున్నాయి.