Telangana: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపుతున్న విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుందా? ముఖ్య నేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ
Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్ధి ఎవరు ? పవార్ ఒప్పుకుంటారా ? బుధవారం మమత నిర్వహించే సమావేశం తరువాత ఈవిషయంపై
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి డిసెంబరు 23 వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేకుండానే జరిగింది.
తెలంగాణలో 19 పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి కేంద్ర, రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాయి. 11 డిమాండ్లతో ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపట్టిన పార్టీలు.. 27న భారత్ బంద్లోనూ పాల్గొంటున్నాయి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి.. మరే రాష్ట్రంలో చూపించినా రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.
2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కోర్ గ్రూప్ ను ఏర్పాటు చేయాల్సిందేనని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిన్న వర్చ్యువల్ గా నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన మమత..
పడిపోయిన మోదీ గ్రాఫ్. కాంగ్రెస్లో మళ్లీ ఆశలు. మిషన్ 2024 టార్గెట్గా వ్యూహాలు. సీన్లోకి పీకే ఏంట్రీ. మరి నెక్ట్స్ ఏంటి? సోనియా అధ్యక్షతన
లోగడ తలెత్తిన గోల్డ్ స్కామ్ మళ్ళీ కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి గుదిబండలా మారింది.. నాడు కేవలం గోల్డ్ మాత్రమే వివాదాస్పదం కాగా ఇప్పుడు డాలర్ కూడా దానికి తోడయింది.
లోక్ సభ మాదిరే రాజ్యసభ కూడా బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. జులై 19 న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్షాలు పెగాసస్ వివాదం సహా వివాదాస్పద రైతు చట్టాలు తదితర సమస్యలపై సభలో రభస సృష్టిస్తూ వచ్చాయి.
పార్లమెంటులో విపక్షాల రభస కొనసాగుతూనే ఉంది. మరో రెండు రోజుల్లో వర్షాకాల సమావేశాలు ముగియనుండగా ప్రతిపక్షాల కారణంగా ఒక్క రోజు కూడా సభా కార్యకలాపాలు సవ్యంగా జరగలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆరోపించారు.