Vanama Raghava Issue: కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా..
పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ అంశంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 10రోజుల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం మొత్తం ఏకమైంది. అన్నదాతకు అండగా యావత్ భారతావని నిలిచింది. నిన్న నిర్వహించిన భారత్ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దుత పలికాయి.
కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు