తెలుగు వార్తలు » One Nation
ఇక దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకాన్ని చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్రాల్లో ఉన్నా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా ఎవరైనా రేషన్ తీసుకోవచ్ఛునన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని 83 శాతం అమలు చేశామని, వచ్ఛే ఏడాది మార్చి నాటికి 100 శాతం అమలు చేస్తామని ఆమె చెప్పారు. �
దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు సెపరేట్ ఐడింటిటి ఉంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా. భార్య లేదా పిల్లల పేర్లన�
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక సంచలన నిర్ణయాలకు శ్రీకారం చుడుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు జమిలి ఎన్నికల కోసం కసరత్తులు చేస్తూనే ఉండగా.. అదే బాటలో మరిన్ని ప్రయత్నాలు చేపడుతోంది. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే
‘వన్ నేషన్-వన్ ఐడెంటిటీ కార్డ్’ పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త ప్రతిపాదన తెచ్చారు. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమంతా ఒకే గుర్తింపు కార్డు తీసుకొచ్చే యోచనలో ఉన్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘ఆధార్, పాస్పోర్ట్, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు.. ఇలా ఈ అవసరాలన్నింటికీ ఒకే గుర్తి�
దేశవ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నిర్వహించే అంశం పై నేడు అఖిలపక్ష భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖలు రాశారు. ఈ భేటీలో ఒకేసారి ఎన్నికలు అం
భారతదేశంలో అవి ఎప్పటికీ సాద్యం కావంటూ సంచలన ట్వీట్ చేశారు నటుడు సిద్ధార్థ్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ హీరో తాజాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘‘ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే మతం.. ఇవి భారతదేశంలో ఎప్పటికీ సాధ్యం కావు. ఎవరెన్నీ చేసినా.. ఇవి ఎప్పటికీ జరగవు’’ అంటూ కామెంట్ పెట్టారు. One #nation. One #language. One #religion. This will never happen in #India no matter […]