‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి అనతి కాలంలోనే మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ ఏడాది సమంతతో తెరకెక్కించిన ‘ఓ బేబి’తో నందిని రెడ్డి పేరు మరోసారి వినిపించింది. కొరియన్ చిత్రం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా నందినిరెడ్డి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్క�
సమంత కూడా ఎక్కువ డిమాండ్ చేస్తోందా? ఒకప్పుడు మోస్ట్ యాక్సిసెబుల్ హీరోయిన్ అనిపించుకున్న సమంత ఇప్పుడు సడెన్గా పారితోషికం అమాంతం పెంచేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ బేబీ హిట్ వల్లే ఆమె ఇలా రేటు పెంచేసిందంటూ వైబ్సైట్స్లో ప్రచారం సాగుతోంది. రంగస్ధలం సినిమా రూ. 130 కోట్లు రూపాయలు కలెక్ట్ చేసింది. అందులో రామలక్ష్మ�
అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబి మూవీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్లు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఓ బేబీ.. అమెరికాలో మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అమెరికాలో తెలుగు సినిమాలకు ఈ మధ్య కాలంలోనే ఆదరణ లభిస్తోంది. వసూళ్ల పరంగా వెనకంజలో ఉ
సమంత అక్కినేని..ఈ నటి తెలుగులో స్టార్ హీరోస్ రేంజ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్యామ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండటం లేదు. కటౌట్స్, క్రాకర్స్తో థియేటర్స్ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాజాగా ‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ �
సమంత అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఓ బేబి’. కొరియన్ భాషలో విజయం సాధించిన మిస్ గ్రానీ రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సక్సెస్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది మూవీ యూనిట్.
ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ షూట్ జరుగుతోంది. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో ఐటెం సాంగ్ కూడా ఉందని గతంలోనే యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సాంగ్లో నటించడానికి కొంతమంది పేర్ల