‘అమీతుమీ’, ‘అ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా. ప్రస్తుతం ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ బ్యూటీ తాజాగా మరో ఆఫర్ కు ఓకే చెప్పినట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న తమిళ చిత్రంల�
ఈ మధ్య వరస ప్లాప్స్ తో సతమతవుతున్న డైరెక్టర్ శ్రీను వైట్ల తన తదుపరి చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా తెరకెక్కించనున్నట్లు వినికిడి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ సినిమాకి ఇది సీక్వెల్ అని సమాచారం. మంచు విష్ణు సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. శ్రీను వైట్ల ఈ మధ్య రవితేజ హీరోగా ̵