‘లీడర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు దగ్గుబాటి రానా. ఆ సినిమాలో ముఖ్యమంత్రిగా మంచి నటన కనబరిచాడు రానా. ఆ తర్వాత రీసెంట్ గా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. డిఫరెంట్ పొలిటికల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకుడు. ఇప్పుడు మరోసారి రానా అదే పొల�
‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన పాయల్ రాజ్పుత్…కుర్రకారుకు ఏసీ థియేటర్లలో కూడా చెమటలు పట్టించింది. హాట్ హాట్ అందాలతోనే కాదు నెగటీవ్ షేడ్స్ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకుంది. క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాయల్ ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టారు. ఆమెకు ఈ సినిమా తెచ్చిన క్రేజ్తో మరో
సీనియర్ ఎన్టీఆర్ జీవితాధారంగా, రాజకీయాధారంగా దాదాపు నాలుగు సినిమాలు తెరెకెక్కిస్తున్నారు. కాగా.. ఈ సినిమాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కర్ని హైలెట్ చేస్తూ ఈయనే విలన్, ఈమెనే విలన్ అంటూ తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ అసలు ఎవరా విలన్..? అర్థంకాక ప్రజలు కన్ ఫ్యూజన్లో పడ్డారు. కాగా.. ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ తన తండ్రి జీవితాధారంగా �
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 22న ‘మహానాయకుడు’ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. దీంతో చిత్ర విడుదలపై ఇన్ని రోజులుగా వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయ్యింది. అయితే రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ను తెరకెక్కించగా.. మొదటి