ఎన్నార్సీపై కీలక ప్రకటన చేశారు కేంద్రమంత్రి నిత్యానంద రాయ్. జాతీయ స్థాయిలో భారత పౌరుల జాతీయ రిజిస్టర్ ( NRIC ) తయారీకి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.
అస్సాం ఎన్నికలు సమీపిస్తుండగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై 12 పాయింట్లతో ఓ 'ఛార్జ్ షీట్' రూపొందించి విడుదల చేసింది. రాష్ట్రంలో ఈ 12 అంశాలకు సంబంధించి...
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ ఆర్ సీ అమలు చేయడం ప్రారంభిస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. సీఏఏ అన్నది పార్లమెంట్ చేసిన చట్టమని..
పౌరసత్వ చట్టం అమలుపై అనుకూల, వ్యతిరేక సమూహాల మధ్య ఢిల్లీలో జరగిన హింసాకాండపై లోక్సభ దద్దరిల్లింది. ప్రతిపక్షాలు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా.. అధికార పక్షం నుంచి అమిత్ షా బలమైన
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సంచలన ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం తీర్మానం చేయకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
పౌరసత్వ సవరణ చట్టం.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గతేడాది తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ చట్టాన్ని సమర్ధిస్తూ.. ర్యాలీలు కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున�
దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించడంతో పాటుగా..పాక్, బంగ్లా, ఆఫ్ఘన్, మయన్మార్ల నుంచి వచ్చిన మైనార్టీలను గుర్తించి.. వారికి ఈ దేశ పౌరసత్వాన్ని కల్పించేందుకు సీఏఏ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
దేశంలో అత్యంత వివాదాస్పదంగా మారిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్ పీ ఆర్ చట్టాలపై అమెరికా అధ్యక్షుడు ట్రం.. ప్ ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించవచ్చునని తెలుస్తోంది. వచ్ఛే వారం ట్రంప్ ఇండియాను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.
తమిళనాడులో ఓ ముస్లిం జంట వినూత్న రీతిలో వివాహం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. అనేక చోట్ల నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైకి చెందిన సుమయ్యా, షహిన్ షా అనే ఓ ముస్లిం జంట.. తమ నిరసనను వినూత్న రీతిలో ప్రదర్శించారు. సోమవారం నార్త్ చెన్నైలో జరిగిన ఈ పెళ్లిలో.. తాము సీఏఏ. ఎ�