ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్కప్లో పాకిస్తాన్ క్రికెటర్లకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. కనీసం నాకౌట్ పోరుకు అర్హత సాధించకపోవడం ఒకటైతే, ఆ దేశ క్రికెటర్లు పిజ్జాలు-బర్గర్లు తింటూ డైట్ విషయంలో అలసత్వం ప్రదర్శించారని ఫ్యాన్స్ మండిపడ్డారు. భారత్తో మ్యాచ్లో సర్పరాజ్ ఫీల్డ్లోనే ఆపసోపాలు పడుతున్న మరో వీడియో చక్కర