నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాకర్లు ఏపీలో సమ్మెను విరమించారు. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్ఎమ్సీ బిల్లుతో వైద్యరంగం బలహీనమవుతుందని జూనియర్ డాకర్లు
జూడాల ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరికాసేపట్లో జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపనున్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. మంత�
వైద్య చరిత్రలో ఎన్ఎంసీ బిల్లు అతిపెద్ద సంస్కరణ అన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లుపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లుతో ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదని, దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈసారి జరిగి�
దేశవ్యాప్తంగా ఆగిపోయిన వైద్య సేవలు. వైద్యులు మరోసారి దేశ వ్యాప్త బందుకు పిలపునిచ్చారు. దీంతో.. రోగులు ఆస్పత్రుల మెట్లెక్కి వెనక్కి తిరుగుతున్నారు. ఎమర్జెన్సీ కేసులు తప్ప.. ఏ కేసులను వైద్యులు టేకప్ చేయడం లేదు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి.. రేపు ఉదయం 6 గంటల వరకూ వైద్యులు బంద్ను కొనసాగించనున్నారు. బంద్కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన ఆరు రోజులుగా కొనసాగుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ముందు జూడాలు చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. డీసీపీ హర్షవర్ధన్ ఓ �
జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యులంతా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని (ఎన్ఎంసీ) తొలగించేవర�
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.. ఎట్టకేలకు తమ నిరసనను విరమించారు. డాక్టర్లతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ జరిపిన చర్చలు ఫలించాయి. ఎన్ఎంసీ బిల్లుపై వారు లేవనెత్తిన పలు అంశాలు, అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. దీంతో ఆందోళన విరమించేందుకు వైద్యులు అంగీకరిం�