MP Dharmapuri Arvind: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్పై..
ప్రత్యేక హోదాపై చంద్రబాబునాయుడు మాటలు గుర్తున్నాయా? సరిగ్గా అదే స్టైల్ ఫాలో అవుతున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. వినడానికి వింతగా అనిపిస్తున్నా ఇది అక్షరాలా నిజం. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం యావత్ దేశప్రజల దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తమ సమస్యను జాతీయ స్థాయిలో గుర్తించ
ఆమె నేషనల్ లెవల్ పొలిటిషియన్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీకి ఆమె వాయిస్గా మారారు. కానీ 2019 ఎన్నికలు ఆమె ఫేట్ మార్చాయి. అప్పటి నుంచి ఆమె సైలెంట్ అయిపోయారు. పొలిటికల్ ఫ్లాట్ఫామ్లపై కనిపించడం లేదు. కానీ ఆమె గురించి ఇపుడో న్యూస్ పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కల్వకుంట్ల
భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రితో తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ (డీఎస్) భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆయన ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన డీఎస్.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదన్న కారణంగా టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన లోక్�
నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ తరపున కల్వకుంట్ల కవిత ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎంపీ కవిత ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు. మరో�
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజమాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరికి ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎనర్జీకి, డైనమిజానికి చిరునామా అయిన నా చెల్లి కవితకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు నిండు నూరేళ్లు ఆర
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ కవిత నేడు కేరళకు వెళ్లనున్నారు. కేరళ అసెంబ్లీ ఆధ్వర్యంలో నిర్వహించే నేషనల్ స్టూడెంట్ పార్లమెంట్ సదస్సులో ప్రసంగించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఆహ్వానం మేరకు కవిత వెళ్లనున్నారు. కేరళ శాసనసభ వజ్రోత్సవాల సందర్భంగా కాస్ట్ అండ్ ఇట్స్ డిస్కౌంట్స్ అనే అంశంపై ప్రసంగిస్తారు. ఆ రాష్ట్ర అసెంబ్�