తెలుగు వార్తలు » Nivetha Peturaj
‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రెడ్’. తమిళ మూవీ ‘తడమ్’కు...
“త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన్లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం” అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా 1958లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్, సావిత్రిల సూపర్ హిట్ మూవీ ‘ఇంటి గుట్టు’కు ఫ్రీమేక్ అని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సి�
‘ఇస్మార్ట్ శంకర్’ సక్సెస్తో ఫుల్ జోష్ మీద ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ ‘తాదం’ తెలుగు రీమేక్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తో�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్కు ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన లభించింది. కాగా, నిన్న ఈ మూవీలోని ఫస్ట
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ.. పూజా హెగ్డేన�
అఖిల్ అక్కినేని తన నాలుగవ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నెలాఖరు నుంచి మొదలుకానుంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మొదట రష్మిక మందన్నా… ఆ తర్వాత కైరా అద్వానీ పేర్లు వినిపించాయి. కానీ అవి వట్టి రూమర్స్గానే తేలిపోయాయి. ఇక ఇప్పుడు తాజ
ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమపై ఇతర భాష హీరోయిన్ల ఆసక్తి ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ కూడా తెలుగు సినిమాలో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు. ఇక ఈ జాబితాలో తమిళ నటి నివేదా పేతురాజ్ ఒకరు. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ అనే సినిమా చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకార�
‘ప్రస్థానం’ సినిమాతో టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ దేవ కట్టా. ప్రస్తుతం ఆయన సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ‘ప్రస్థానం’ హిందీ రీమేక్ తెరకెక్కించడంలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయ్యాక తెలుగులో సినిమా చేయాలనుకున్న దేవ కట్టా.. సుప్రీమ్ హీరోని లాక్ చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్