లాలూ నివాసంలో సీబీఐ దాడులు జరుగుతున్న వేళ బీహార్ సీఎం నితీష్ ఇంట్లో మంత్రులతో అత్యవసర భేటీ సంచలనం రేపింది. అతిత్వరలో తాను కఠిననిర్ణయం తీసుకోబోతున్నట్టు మంత్రులకు తెలిపారు నితీష్.
బీహార్లో నేరాలను అరికట్టడానికి బుల్డోజర్ను ఉపయోగించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్డోజర్ మోడల్ పరిపాలన ప్రభావం బీహార్లో కూడా కనిపిస్తుంది.
బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ యాదవ్ కు చేదు అనుభం ఎదురైంది. పాట్నా సమీపంలోని భక్తియార్పూర్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతను దాటుకుంటూ వెళ్లి దాడి చేశాడు.
రాజ్యసభ, లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభలు కావచ్చు. అధికార పార్టీలు మరియు ప్రతిపక్షాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ స్పీకర్ విషయానికి వస్తే అందరూ గౌరవిస్తారు. అయితే, బీహార్ అసెంబ్లీ విభిన్న ఘటన చోటుచేసుకుంది
ఉక్రెయిన్(Ukraine) లో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో.. ఆ దేశంలో చిక్కుకున్న బిహార్(Bihar) వాసులను స్వస్థలాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి...