తెలుగు వార్తలు » NITI AYOG
దేశంలో ఏ వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థ అయినా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిని పొందాలనుకుంటే ఇందుకు లోకల్ క్లినికల్ ట్రయల్ తప్పనిసరిగా నిర్వహించాలని..
బ్రిటన్ నుంచి ఇండియాకు వస్తున్న ప్రయాణికుల్లో 20 మందికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టు తెలిసింది. వివిధ విమానాశ్రయాల్లో దిగుతున్న వీరికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా సెటైర్లు వేశారు. విజయవాడలో రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలోని కొవిడ్ సెంటర్ అయిన స్వర్ణప్యాలెస్ దగ్ధం ఘటనలో..
రాష్ర్ట మంత్రి కేటీఆర్పై నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలో అమెరికాకి చెందిన సెమి కండక్టర్స్ కంపెనీ మైక్రాన్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఐటీ శాఖా మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అమితాబ్ కాంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం గత ఐదు సంవత్సర
ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి ఉద్యోగాలు తగ్గిపోతాయంటూ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ పత్రిక కథ�
న్యూఢిల్లీ : తాము అధికారంలోకి వస్తే దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ 72,000 జమ చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పెదవివిరిచారు. ఈ పథకానికి బడ్జెట్లో 13 శాతం నిధులు అవసరమవుతాయని, దీని అమలు అసాధ్యమని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్