తెలుగు వార్తలు » Nithyananda
వ్యాపారం కోసం వచ్చేవారికి కైలాస దేశం ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని స్వామి నిత్యానంద వెల్లడించారు. తమ దేశంలో వ్యాపారాలు చేసుకునేందుకు వ్యాపారస్తులు ఆసక్తి చూపించడం మంచి పరిణామం అని అన్నారు.
తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సిటీ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానందకు చెందిన
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఇవాళ తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస'ను ప్రారంభించారు.
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద సొంత బ్యాంక్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపంలో ఈ బ్యాంక్ను ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు
రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వివాదాస్పద మత గురువు స్వామి నిత్యానంద దేశం విడిచి పరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలో ట్రినిడాడ్ అండ్ టొబాగో సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి కైలాస దేశంగా పేరు పెట్టడంతో పాటు ఓ వెబ్సైట్ను కూడా ప్రారంభించాడు. ఇక తాజాగా దీని గురించి వివరాలు వెల్లడిస్తూ.. మర
అమ్మాయిల కిడ్నాప్ సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. నిత్యానందపై గుజరాత్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు స్వామివారు అనూహ్యంగా ఈక్వెడార్లో తేలారు. అక్కడ ఓ ద్వీపాన్ని కొని, దానికి ‘కైలాస’ అనే ప్రత్యేక దేశంగా నామకర�
వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన గురించి మరిన్ని నిజాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటకొస్తున్నాయి. నిత్యానందపై మరోసారి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. ఈ సారి ఏకంగా విదేశాలకు ఎగిరిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అహ్మదాబాద్లోని తన ఆశ్రమంలో ఇద్దరి మైనర్ బాలికలను.. క