తెలుగు వార్తలు » Nithya Menon
నిత్యామీనన్, అదితిరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మిస్కిన్ సైకో’. డీఎస్ సినిమాస్ పతాకం..
Awe Sequel: టాలీవుడ్లో వచ్చిన విభిన్న చిత్రాల్లో అ! కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాచురల్ స్టార్ నాని నిర్మించారు. కాజల్, నిత్యా మీనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, మురళీ శర్మ, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు లభించడంతో ప
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్కు హైకోర్టులో చుక్కెదురైంది. అమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా, వెబ్ సిరీస్ను అడ్డుకోవాలంటూ దీప మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. అయితే పిటిషనర్కి సంబంధించి ఎ�
అక్షయ్ కుమార్ హీరోగా..విద్యా బాలన్, తాప్సి, నిత్యా మేనన్, సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మిషన్ మంగళ్’. ఈ మూవీ టీజర్ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలు సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు ఈ చిత్ర టీజర్ను చూసిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గం�
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్ ధావన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిషన్ మంగళ్’. 2013లో భారత్ చేపట్టిన ‘మంగళ్యాన్’ మిషన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. ‘మంగళ్యాన్’ ప్రయోగం చేపట్టే సమయంలో చోటుచేసుకున్న �
రాజ్ తరుణ్ హీరోగా జి.ఆర్. కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కబోయే చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే 16 నుంచి ప్రారంభం కానుంది. షాలిని పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్పైకి వెళ్లకముందే రాజ్ తరుణ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోం
అందంతో పాటు ప్రతిభ ఉన్న నటి నిత్యా మీనన్. తన ప్రతిభతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉన్న నిత్య కేవలం ప్రతిభతోనే అవకాశాలు దక్కించుకుంటూ వస్తోంది. అలాంటిది ఈమెపై కొద్దిరోజులుగా మలయాళ నిర్మాతలు విమర్శలు చేస్తున్నారు. తానొక పెద్ద స్టార్ అని ఫీలవుతూ నిర్మాతలను, దర్శకులను గౌరవించదని.. ఇబ్బందిపెడుత�