తెలుగు వార్తలు » Nithya Menen
ఎలాంటి పాత్ర అయినా సరే మెప్పించగల హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిత్యామీనన్
టాలెంటెడ్ బ్యూటీలు నిత్యా మీనన్, రీతూ వర్మ, కోలీవుడ్ ప్రముఖ నటుడు అశోక్ సెల్వన్ ప్రధాన పాత్రల్లో అని ఐవీ శశి తెరకెక్కిస్తోన్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'
వైవిధ్యమైన పాత్రలతో తన ప్రత్యేకతను చూపించే హీరోయిన్ నిత్యా మీనన్.. గతంలో నాని నిర్మాతగా రూపొందించిన తెలుగు సినిమా ‘అ’! చిత్రంలో లెస్భియన్ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు తాజగా నిత్యా మీనన్ మరోసారి ఓ అమ్మాయితో ‘లిప్లాక్’ చేసి మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెజాన్ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బీత్ ఇన్ టు �
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథపై కోలీవుడ్లో ముగ్గురు దర్శకులు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ ‘తలైవి’గా.. నిత్యామీనన్తో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’గా.. రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్ ‘ది క్వీన్’గా(వెబ్ సిరీస్) అమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం
జయలలిత.. ఈ పేరుకు ఓ చరిష్మా ఉంది. తమిళనాడు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఆరుసార్లు తమిళనాడుకు సీఎంగా సేవలందించిన చరిత్ర ఆవిడది. అలాగే.. రాజకీయ నాయకురాలిగా.. కూడా ఆవిడ మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు.. జయలలితకు తమిళనాడులో గుడులు కూడా కట్టి పూజిస్తున్నారు అక్కడి అభిమానులు. అలాంటి లెజెండ్రీ లీడర్పై రెండు బయో�
అందాల నటి విద్యాబాలన్ తన సినిమా కెరీర్ తొలి రోజులను నెమరువేసుకుంది. మొదట యాడ్స్ నటించానన్న ఈ సుందరి..టాలెంట్ ఉన్నప్పటికీ రీజన్ చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని బాధను వ్యక్తం చేసింది. 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్గా విద్యాబాలన్ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్లో మీరా జాస్మిన్�
హీరో నాని నిర్మాతగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అ’. గత ఏడాది విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా రాబట్టింది. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, కాజల్ అగర్వాల్,
తమ సినిమా ప్రమోషన్లలో యాక్టర్లు బిజీగా ఉండడమే కాదు… ఒక్కోసారి విచిత్రమైన పాట్లూ పడుతుంటారు. అందులో ఓ భాగమే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హాల రియల్ సరదా సన్నివేశం ! తమ తాజా సినిమా ‘ మిషన్ మంగళ్ ‘ ప్రమోషన్ విషయానికే వస్తే.. వీళ్ళిద్దరూ తోటి యాక్టర్లు తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ లతో క�