తెలుగు వార్తలు » nithin gadkari
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్పుతోంది. రోజురోజుకు దీని తీవ్రత మరింత ఎక్కువగా అవుతోంది. ఇప్పటికే ఇరవై రెండు వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు లక్షల మందికిపైగా దీని బారినపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా మూడు వారా�
వాహనదారులారా జర జాగ్రత్త.. రోడ్డు మీదకు వచ్చేటప్పుడు హెల్మెట్, లైసెన్స్, బండి పేపర్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి లేదంటే మీ జేబు ఖాళీ అవ్వక తప్పదు. ఆగష్టు 9న పార్లమెంట్లో ఆమోదం పొందిన మోటార్ వాహనాల(సవరణ) చట్టం ప్రకారం ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నియమ నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే పోలీసులు ఈ కొత్త రూల్�
మరో రెండు రోజుల్లో భారీ జరిమానాలతో ట్రాఫిక్ చలాన్ల బాదుడు ప్రారంభం కానుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా మీరు లైట్ తీసుకుంటే.. అంటే సంగతులు. మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లు 2019 పార్లమెంట్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక చట్టంలో సవరించిన 63 నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి �
ఏపీ ప్రభుత్వానికి అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ఏపీకి సాయం అందించేందుకు మొన్న ప్రపంచబ్యాంక్, ఆ తర్వాత చైనా.. ఇప్పడు స్వయానా కేంద్రం కూడా కొన్ని విషయాల్లో చేతులెత్తేసింది. ఏపీలో పరిశ్రమంలకు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదని కేంద్రం తేల్చిచెప్పేసింది. లోక్సభలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అడిగి