IPL Media Rights: ఐపీఎల్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాష్ రిచ్ లీగ్గా పేరొందిన ఈ మెగా క్రికెట్ టోర్నీ డిజిటల్ మీడియా హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన( Reliance Industries) వయాకామ్18 నెట్వర్క్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే..
ఫార్చ్యూన్ ఇండియా దేశంలోని 50 మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి స్థానంలో ఉన్నారు...
Nita Ambani: ‘విమెన్ కనెక్ట్ చాలెంజ్’ ఇండియా ద్వారా భారతదేశవ్యాప్తంగా మొత్తం పది సంస్థలు గ్రాంటీలు (మంజూరుకర్తలు) గా ఎంపిక చేయబడ్డాయి. రిలయన్స్ ఫౌండేషన్,
Reliance Industries: కరోనా మహమ్మారి చాలా మందిని బలి తీసుకుంటోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు అందరిని వెంటాడుతోంది..
బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రమోషన్ అందుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు..
మన దేశంలో మహిళా క్రికెట్కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను
సోషల్ మీడియా.. దీనివల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అందులో వచ్చే సమాచారం నిజమో కాదో అన్నది తెలియడం కష్టమే. కొంతమంది ఆకతాయిలు.. ప్రముఖుల పేరుతో పోస్టులు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబాన
ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ వుమెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. తరచూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆమె.. న్యూయార్క్లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రోత్సహి