తెలుగు వార్తలు » Nita Ambani
బిలియనీర్ ముకేష్ అంబానీ ప్రమోషన్ అందుకున్నారు. ఆయన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ సతీమణి శ్లోకా అంబానీ గురువారం మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, కొడుకు ఇరువురు క్షేమంగా ఉన్నట్లు..
మన దేశంలో మహిళా క్రికెట్కు రానున్న రోజులు గొప్పగా ఉండనున్నాయని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా ఉమెన్స్ క్రికెట్ భవిష్యత్తుపై తాను
సోషల్ మీడియా.. దీనివల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అందులో వచ్చే సమాచారం నిజమో కాదో అన్నది తెలియడం కష్టమే. కొంతమంది ఆకతాయిలు.. ప్రముఖుల పేరుతో పోస్టులు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబాన
ప్రముఖ విద్యావేత్త, బిజినెస్ వుమెన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. తరచూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆమె.. న్యూయార్క్లోని అతిపెద్ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ బోర్డుకు గౌరవ ధర్మకర్తగా ఎంపికయ్యారు. దేశ కళలు, సంస్కృతిని విశ్వవ్యాప్తంగా ప్రోత్సహి
భారత దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. అంతేకాక ఆయన వెర్సిటాలిటీకి మారుపేరు. రోజూ ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి నివసించే భవంతి వరకు అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. దక్షిణ ముంబై ప్రాంతంలోని ఆంటీలియా అనే ఇంద్రభవనంలో ఆయన నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ 27 అంతస్తుల ప్యాలెస్లో దాదాపు
సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆన్- ఫీల్డ్లో బౌలర్లకు చుక్కలు చూపించే యువరాజ్.. ఆఫ్ ది ఫీల్డ్లో ఆటగాళ్లతో నవ్వుతూ ఆటపట్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ ఆటగాళ్లతో ప్రాంక్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాడు. సరిగ్గా అలాంటి సంఘటన తాజాగా జరుగుతున్న గ్
ముంబయి: ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చివరి బాల్కు విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ గెలుపు సంబరాల్లో మునిగి తేలుతున్నారు ముంబయి ఇండియన్స్ యజమాని నీతూ అంబానీ. రోహిత్ సేన కుటుంబ సభ్యులకు యాంటిలియాలో గ్రాండ్గా పార్టీ ఇచ్చారామె. ఆ పార్టీకి ముందు శ్రీకృష్ణుడి విగ్రహాని�
మొక్కులు చెల్లిస్తే మ్యాచ్లు గెలవొచ్చా..? పూజలు చేస్తే ఫైనల్ రిజల్ట్ మారిపోతుందా..? గ్రహబలం తోడైతే టీం ఏదైనా గెలుపు ముంగిట నిలుస్తుందా..? ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచిన తర్వాత ఇవే ప్రశ్నలు అంతటా వినిపిస్తున్నాయ్..! మ్యాచ్కు ముందే ఓ జోతిష్యుడు ముంబై గెలుస్తుందని చెప్పడం.. దీనికి తోడు అదే మ్యాచ్కు ముందు
ముంబై : ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. తన కుమారుడు ఆకాశ్ వెడ్డింగ్ రిషెప్షన్ వేడుకలో ఆమె స్టెప్పులేశారు. కృష్ణ భజనపై ఆమె సాంప్రదాయ నృత్యాన్ని స్టేజ్ పై చేశారు. అచ్యుతమ్ కేశవం పాటపై సంప్రదాయ రీతిలో నీతా అంబానీ డ్యాన్స్ చేశారు. గులాబీ రంగు లెహంగాలో నీతా తన డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. కొడు