తెలుగు వార్తలు » NIT-Warangal
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా లక్షణాలను ముందుగానే పసిగట్టే రిస్ట్ వాచ్ను తయారు చేశారు వరంగల్ నిట్, మద్రాస్ ఐఐటీకి చెందిన
తెలంగాణలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ వరంగల్ నిట్ భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)
వరంగల్ నిట్ మరో అడుగుముందుకు వేసింది. ఢిల్లీ ఐఐటీ విద్యా సంస్ధతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఒప్పందానికి సంబంధించిన వివరాలను నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ఐఐటీ ఢిల్లీ ప్రతినిధులతో జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. లాక్డౌన్కు ముందు ఈ ఒప్పందంపై చర్చలు జరిగాయన్నారు. విద్య, పరిశోధ�
తెలంగాణలోని వరంగల్ నిట్ విద్యార్థులు సత్తా చాటారు. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో అదరగొట్టారు.