తెలుగు వార్తలు » nit
ఐఐటీ, ఎన్ఐటీ సహా జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభించనుంది.
వైరస్ వ్యాప్తి నిరోధానికి వరంగల్ నిట్ అధ్యాపకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. నిట్లో భౌతికశాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ దినకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డీ హరినాథ్లు సంయుక్తంగా ఓజోనిట్ పేరుతో ఫ్రిజ్ వంటి స్టెరిలైజేషన్ యంత్రాన్ని రూపొందించారు. దీనికి వైరస్ ను మట్టుపెట్టేయవచ్చంటున్నారు.
తెలంగాణలో కరోనా బాధితులు లేరు... అని ఓవైపు ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా...మరోవైపు తాజాగా వరంగల్ ఎన్ఐటీలో ముగ్గురు విద్యార్థులకు కరోన లక్షణాలు ఉన్నట్లుగా...
కశ్మీర్లో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 109 మంది విద్యార్ధులను స్వస్థలాలకు తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఆ రాష్ట్ర అధికారులు, దౌత్య అధికారులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు.. చర్చలు జరిపి విద్యార్ధులను స్వస్థలాలకు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. జమ్మూలోని ప�
జమ్ముకశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా శ్రీనగర్ ఎన్ఐటీ క్యాంపస్ను విద్యార్థులు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళనకు గురౌవుతున్నారు. తమకు సహాయం చేయాలంటూ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయనాయకులకు విఙ్ఞప్తి చేస్తున్నారు.
అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఐటీలు, ఎన్ఐటీలు అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. బోధనా సిబ్బంది నియమకానికి తరచూ నోటిఫికేషన్లు జారీ అవుతున్నా.. అర్హులైన వారు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న మొత్తం 23 ఐఐటీలలో(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో) ప్రస్తుతం 2,813 ఫ్యాకల్టీ పోస్టులు ఖ�
విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్లో పలు విభాగాలకు ఒక్కరూపాయి కూడా కేటాయించలేదు. అసలే లోటు బడ్జెట్లో బాధపడుతున్న ఏపీని కేంద్రం ఆదుకుంటుందని భావించినప్పటికీ కేంద్రం మొండిచేయి చూపడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విభజన హామీల ప్రకారం కేటాయించిన ఐఐటీ, ఐఐఎం, నిట్, ఐఐఎస్ఈఆర్, ట్రీపు�
హైదరాబాద్: ఎన్ఐటీలలో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్ రిజల్ట్స్ సోమవారం వెల్లడి కానున్నాయి. గత డిసెంబరులో తొలిసారి జేఈఈ మెయిన్ జరిగింది. ఈ నెల 7 నుంచి 5 రోజుల పాటు రెండో విడత మెయిన్ పరీక్ష నిర్వహించారు. ఈ రెండింటిలో వచ్చిన ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎన్ట
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఫెస్టివల్గా గుర్తింపు పొందిన స్ప్రింగ్స్ప్రీ వేడుకలు వరంగల్ ఎన్ఐటీలో ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. అయితే.. ఎన్ఐటీ విద్యార్థులు హైస్పీడ్ బైక్స్తో చేసిన విన్యాసాలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తున్నా
రైతు కుటుంబంలో జన్మించిన కారుసాల వెంకటసుబ్బారావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదివారు. తరువాత ఉద్యోగం రావడంతో అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆయన పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వీరి స్వస్థల౦ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామ౦. సొ౦త ఊరి బాగు కోసం ముందుకు వచ్చారు. రూ.4లక్ష