కేంద్ర ప్రభుత్వం మరిన్ని వస్తువుల్ని GST పరిధిలోకి తీసుకొచ్చింది. బుధవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో కీలకనిర్ణయాలు తీసుకున్నారు. మరి ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి? వేటి ధరలు తగ్గుతాయి?
GST Council Meeting: మంగళవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్పై అందించే సేవలపై తగ్గింపును ముగించాలని ..
GST Council: ఇప్పటికే ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి తీవ్ర భారం ఏర్పడుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు, ఎలక్ట్రానిక్..
ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రారంభించిన వివిధ పథకాలపై బ్యాంకుల పనితీరును ఆమె సమీక్షిస్తారు...
GST Council Meet: వస్తు సేవల పన్ను మండలి (GST council) సమావేశాలు ఈసారి రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitaraman) ..
Cement Iron Price: మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వాహనదారులకు ఊరట లభించింది. ఇక సిమెంట్ ధరలు కూడా భారీగానే తగ్గే అవకాశం కనిపిస్తోంది. సామాన్యులకు ఊరట కల్పించేందుకు..
దేశప్రజలకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం. పెట్రోల్ , డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోధరలు తగ్గబోతున్నాయి.
ఉక్రెయిన్లో విద్యాభ్యాసం కోసం డిసెంబరు 31, 2021 నాటికి 1,319 మంది విద్యార్థులు బ్యాంకుల నుంచి రూ.121.61 కోట్లమేర విద్యారుణాలు..
India - Sri Lanka Relations: శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మిత్ర దేశాలు ఆపన్నహస్తం అందించాలంటూ కోరుతోంది. ఈ తరుణంలో భారత్ స్పందించి శ్రీలంకకు సాయం చేసింది. భారత్ - శ్రీలంక మధ్య సంబంధాలు ఒకప్పటిలా లేనప్పటికీ..
కాబోయే ఐఆర్ఎస్ అధికారుల శిక్షణా కేంద్రం నాసిన్ శంఖుస్థాపన కార్యక్రమం- ఆదిలోనే హంస పాదు. ఈ జాతీయ స్థాయి నైపుణ్య సంస్థ ఇక్కడ మొదలు పెట్టీపెట్టక ముందే.. వైసీపీ, బీజేపీ నాయకుల మధ్య లుకలుకలు.