తెలుగు వార్తలు » NIRMALA SITARAMAN
కరోనా కారణంగా కేంద్రం ఈసారి బడ్జెట్ను డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే బడ్జెట్ కోసం
భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం ప్రధానమంత్రి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసునని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటుండగా.. దీనిపై మంగళవారం పార్లమెంటులో చర్చ మొదట సాదాసీదాగానే మొదలైంది. అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పక్కదారి పట్టింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశించి కాంగ్రెస్ సభా పక్షనేత అధిర్ రంజన్ చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ మండిపడ్డారు. ఆమెను చౌదరి ‘ �
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్.. ఆర్థిక మాంద్యం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోతోందన్నారు. నాడు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్లు అనుసరించిన విధానాన్ని పాటిస్తే బాగుంటుందని కేంద్రంపై వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మంత్రి భర్తే స్�
దేశ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రులు, నేతలు అసహజమై వ్యాఖ్యానాలు చేయడం దేశ ప్రజానీకాన్ని కలవరపరుస్తోంది. రోజు రోజుకు పెరిగిపోతున్న ఆర్థిక మాంధ్యం ఈ నేతల హాస్యపూరిత ప్రకటనలతో తగ్గే పరిస్థితి ఎంతమాత్రం లేదని ఆర్ధిక వేత్తలు అంటున్నారు. ఇటీవల దేశంలో తయారయ్యే మారుతీ కార్ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి. దీంతో ఈ కంపెన�
అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. నిర్మాణ దశలోనే సగంలో నిలిచిపోయిన గృహాలకు కేంద్రం ఆర్ధిక సాయం ప్రకటించింది. దీనికోసం రూ.10 వేలకోట్లు ఇవ్వనున్నట్టు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందని భరోసా ఇచ�
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్న కేంద్రం నిర్ణయంపై ఏపీనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రాబ్యాంకు పేరు కనుమగురు కానున్న నేపథ్యంలో తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ ఎంపీ బాలశౌరి కేంద్రానికి ఓ లేఖను రాశారు. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావ�
బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఆర్థికశాఖ మంత్రులు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు రావడం గతంలో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూ ట్రెండ్ సెట్ చేశారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను ఓ ఎర్రటి జూట్ బ్యాగ్లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పలు కొత్త పథకాలకు బడ్జెట్లో శ్రీకారం చుట్టారు. దేశంలోని అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ ఘర్ జల్’ పథకాన్ని ప్రవేశపెడుతుననట్లు మంత్రి ప్రకటించారు. చైనా, అమెరికా తర్వాత మనదే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని నిర్మల సీతారామన్ తెలిపారు. ఫేమ్ స్కీమ్ ఫ�
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ.లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఇవ్వనున్