తెలుగు వార్తలు » nirmala seetaraman
EPFO: మీరు పీఎఫ్ ఖాతాదారులా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఈపీఎఫ్ నుంచి పొందిన వడ్డీకి పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే...
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఈ పెట్రోల్ భారం తనకు కూడా ధర్మసంకటంగానే ఉందని వ్యాఖ్యానించారు...
Budget 2021: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఫిబ్రవరి 1న...
Telangana Minister KTR: కేంద్ర మంత్రులకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. రాష్ట్ర పురపాలక శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు...
కరోనా సంక్షోభంతో నెమ్మదించిన ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. 'ఆత్మ నిర్భర్ భారత్' ఉద్దీపన చర్యల్లో భాగంగా పలు కీలక నిర్ణయాలను వెల్లడించింది. మూడో విడత ఉద్దీపన చర్యల్లో భాగంగా 12 కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కరోనా ఉత్పాతంతో దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిన వేళ ఉద్యోగాలు లేక యువతకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటు రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు తగ్గిపోగా, ప్రభుత్వ రిక్రూట్ మెంట్ల సంగతేంటన్న ప్రశ్న యువత మదిలో..
ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతుంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చాలా కూల్ తినడం మానేయమంటున్నారు. ఇదెక్కడో అన్న మాట కాదు.. సాక్షాత్తు పార్లమెంటులో విపక్షాలన్నీ ఉల్లిగడ్డల ధరలు పెరిగాయంటూ ఆందోళనకు దిగితే.. తాను ఉల్లిగడ్డలను పెద్దగా వాడనని చెబుతూనే.. ధరల మీద ఆందోళన చెందుతుంటే ‘‘ఉల్లిగడ్డలు తినడం మానేయం
కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్కు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. అదీ.. అలాంటిలాంటి లేఖ కాదు.. కీలకాంశాలపై తన లేఖలో నిలదీశారు హరీశ్ రావు. ఘాటైన పదజాలం వాడారు. తెలంగాణపై చిన్న చూపు తగదని పేర్కొన్నారు. ఇంతకీ ఏ మేటర్లో నిర్మల సీతారామన్ తెలంగాణను చిన్న చూపు చూస్తున్నారు ? ఎందుకు హరీశ్ రావు ఘాట
దలాల్ స్ట్రీట్ చరిత్రలో సెప్టెంబరు 20, 2019 మైలురాయిలా నిలిచిపోనుంది. గత దశాబ్ద కాలంలోలేని విధంగా దూసుకుపోయిన వైనం, ఒక రోజులో అతిభారీ లాభాలు లాంటి రికార్డులు ఇవాల్టి మార్కెట్లో నమోదయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పొరేట్ ప్రపంచానికి ప్రకటించిన వరాలతో సెన్సెక్స్ ఒక దశలో 2200 పాయింట్ల పైగా ఎగిసింది. నిఫ్టీ 65