తెలుగు వార్తలు » Nirmal District News
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం పెద్దుర్లో గుప్త నిధుల పేరుతో చేసిన మోసం కలకలం రేపింది. పెద్దూరుకు చెందిన ఓ మహిళ గుప్త నిధుల వేటలో మోసపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమాజంలో సగభాగమైన తాము పురుషులతో తక్కువేమీ కాదని ఇప్పటికే నిరూపించారు చాలా మంది మహిళలు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించి మన్ననలు పొందారు.
"నువ్వు అందంగా లేవు.. నీతో కలిసి బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. నీకు విడాకులు ఇచ్చి.. ఇంకో పెళ్లి చేసుకుంటా"... ఇవి ఓ భర్త భార్యతో రోజూ అంటున్న మాటలు.
సాయిబాబాకు చందనం సమర్పించి మతసామరస్యాన్ని చాటారు ముస్లిం భక్తులు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో హిందూ ముస్లింలు కలిసి కట్టుగా...
పాము పగ పన్నెండేళ్లైనా పొదన్న వాదన ఇప్పటికీ ఆ పల్లెల్లో మారుమోగుతోంది. దశాబ్దకాలం క్రితం కనిపించిన పాము కాటు మరణాలు మళ్లీ ఆగ్రామంలో తెర మీదకొస్తున్నాయి.