తెలుగు వార్తలు » Nirbhaya Convicts Hanged
Nirbhaya Case: కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురి మరణం.. ఆమెను ఓ వారియర్గా చేసింది. ఆమె మరణానికి కారణమైన వారిని వదిలేయకూడదనే సంకల్పం తనను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇలా అన్నీ వెరిసి నిర్భయ తల్లి ఆశాదేవిని ఓ యోధురాలుగా మార్చి న్యాయం గెలవడం కోసం ఏడేళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసేలా చేసింది. ఎట్టకేలకు ఆమె నిరీక్షణకు తెరపడుతూ దోషుల�
పలు ఉత్కంఠల మధ్య నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో ఈ రోజు ఉదయం నలుగురు దోషులు ఉరికొయ్యలకు వేలాడారు.
ర్భయను అత్యంత దారుణంగా హతమార్చిన నలుగురిని ఉరి తీసిన శుక్రవారం ఉదయం అత్యంత గొప్పదని జనసేన పార్టీ అభివర్ణించింది. నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీసి ఉంటే సమాజంలో కొంతైనా మార్పుకు అవకాశం ఉండేది అని అభిప్రాయపడింది.
ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. కొద్దిసేపటి క్రితం తీహార్ జైలులో నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, ముఖేశ్సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశారు. దీనితో నిర్భయ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా.. తీహార్ జైలు బయట సంబరాలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే న్యాయ వ్యవ
కొన్నేళ్లుగా యావత్ భారతదేశం ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యాచారానికి గురైన నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు ఉరి పడింది.
Nirbhaya Verdict: యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడింది. నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశాడు. ఇలా నలుగురికి ఉరి పడటం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఉరి కంబంపై నలుగురు దోషులు వేలాడగా.. కొద్దిసేపటి క్రితమే వాళ్లు మృతి చెం�