తెలుగు వార్తలు » Nirbhaya Convicts
ఉరిశిక్షల విషయంపై ఐక్యరాజ్య సమితి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దోషులకు ఉరిశిక్షలను నిలిపివేయాలని.. లేదంటే తాత్కాలికంగా అయినా ఆపాలంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధి స్టిఫానే డుజారిక్ ఈ ఉరిశిఓల అమలుపై స్పందించారు. ప్రపంచ దేశాలన్ని ఉరిశిక్షలను ఆపేయ
ఎట్టకేలకు న్యాయం గెలిచింది. నిర్భయ ఆత్మ శాంతించింది. గత ఏడేళ్లుగా యావత్ భారత్ ఎదురుచూసిన క్షణం వచ్చింది. నిర్భయ దోషులను ఉరి కొయ్యలకు వేలాడదీశారు.
ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి పడింది. తీహార్ జైల్లో నలుగురు దోషులు ఉరి తాళ్లకు వేలాడారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగిందని అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలైంది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులను ఉరితీశారు. ఢిల్లీలోని తీహార్ జైలులో...
పలు ఉత్కంఠల మధ్య నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష పడింది. తీహార్ జైలులో ఈ రోజు ఉదయం నలుగురు దోషులు ఉరికొయ్యలకు వేలాడారు.
కొన్నేళ్లుగా యావత్ భారతదేశం ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ హత్యాచారానికి గురైన నిర్భయ కేసు దోషులకు ఎట్టకేలకు ఉరి పడింది.
Nirbhaya Verdict: యావత్ దేశమంతా ఎదురుచూస్తున్న క్షణం ఇదే. ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడింది. నలుగురు దోషులైన అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లను తలారీ పవన్ ఒకేసారి ఉరి తీశాడు. ఇలా నలుగురికి ఉరి పడటం దేశంలోనే తొలిసారి అని చెప్పవచ్చు. ఉరి కంబంపై నలుగురు దోషులు వేలాడగా.. కొద్దిసేపటి క్రితమే వాళ్లు మృతి చెం�
నిర్భయ దోషులను ఉరితీసేందుకు పవనే సరైన వ్యక్తిగా తిహార్ జైలు అధికారులు భావించారు. పవన్ ఇంతకు ముందే ఉరి తీశాడు. దీంతో ఆయనకు అనుభవం ఉంది. అందులోనూ శారీరకంగా బలిష్ఠంగా...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలవ్వడంపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 20న ఉదయం 5.30 గంటలకు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి ఉంది. అయితే చట్టంలో ఉన్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ దోషులు ఉపయోగించుకున్నారు. అయితే అన్ని రకాలుగా అవకాశ�
నిర్భయ దోషులు నలుగురినీ ఇదివరకే నాలుగు సార్లు చంపేశారని వారి తరఫు లాయర్ ఏ. పీ.సింగ్ పరోక్షంగా కోర్టు మీద, మీడియా మీద అక్కసు వెళ్ళగక్కారు. దోషుల ఉరిశిక్షపై గురువారం పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ..