తెలుగు వార్తలు » Nirbhaya Convict
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచర, హత్య కేసు నిందితులు.. మరోసారి ఉరి శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సారి రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ని తిరస్కరించడంలో విధానపరమైన లోపం ఉందంటూ హైకోర్టును ఆశ్రయిం�
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో దోషులకు పడ్డ ఉరిశిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిసారి చివరి నిమిషంలో కొత్త కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు పెట్టుకుంటూ.. ఉరితీత వాయిదా పడేలా చేస్తూ వస్తున�
ఢిల్లీలోని పటియాలా కోర్టు ఈ డెత్ వారెంట్ను జారీ చేసింది. ఈ వారెంట్తో నలుగురు దోషులకు ఉన్న న్యాయమార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో ఉరిశిక్ష నుంచి బయటపడాలని భావించిన నలుగురు దోషులకు కోర్టులో చుక్కెదురైంది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచార ఘటన కేసులో.. దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్ఘడ్ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.
నిర్భయ దోషి పవన్ గుప్తా దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురు దోషులకు దాదాపు అన్ని దారులు మూసుకున్నట్లయ్యింది.
నిర్భయ కేసులో దోషుల శిక్షపై మళ్లీ సస్పెన్స్ నెలకొంది. దోషులు ఉరితీత నుంచి తప్పించుకునేందుకు అన్ని దారులను వెతుకుతునే ఉన్నారు. దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ.. ఈ నెల 16న తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే స్వల్ప గాయాలైన వినయ్ శర్మకు.. చికిత్స అందించామని జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అతని తరఫు �
నిర్భయ దోషులు చట్టపరంగా ఉన్న అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఎలాగైనా.. ఉరిశిక్ష అమలును రద్దు అయ్యేలా విశ్వప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ అని.. వేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చ�
నిర్భయ అత్యాచారం కేసులో దోషుల్లో ఒకరు దాఖలు చేసిన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ ఘోర నేరానికి పాల్పడిన మరో వ్యక్తి ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు. “వినయ్ శర్మ భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం పిటిషన్ దాఖలు చేశారు” అని అతని న్యాయవాది ఎపి సింగ్ ఈ రోజు ధృ�