తెలుగు వార్తలు » Nirbhaya Case Accused Akshay Singh Petition
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. అతని రివ్యూ పిటిషన్ ను కొట్టివేస్తూ.. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్ట�
నిర్భయ కేసులో దోషుల్లో ఒకరైన అక్షయ్కుమార్ సింగ్ తనకు విధించిన ఉరి శిక్ష తీర్పును పునః పరిశీలించాలని కోరుతూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది. కాగా, ఢిల్లీలో ఉన్న జల, వాయు కాలుష్యం వల్ల ఇప్పటికే ఆయుష్ తగ్గిపోతో�