తెలుగు వార్తలు » Nirbhaya Act
పంజాగుట్టలో 139 మంది అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును సీసీఎస్కి బదిలీ చేశారు. కేసు డైరీని సీసీఎస్ పోలీసులకు అందజేశారు పంజాగుట్ట పోలీసులు. 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో..
తనను 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది
ఎప్పుడెప్పుడు ఆ రాక్షసులను ‘ఉరి’ తీస్తారా అని వేల కళ్లు ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఈ ఉరికి సంబంధించి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే.. నిర్భయ దోషులకు పటిష్ఠవంతమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు. ఒక్కోక్కరికి ఐదుగురి చొప్పున పోలీసులు నిఘాను ఏర్పాటు చేసిన�