రాష్ట్రంలోని రైతులందరికీ త్వరలోనే రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) చెప్పారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయశాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ...
బీజేపీ, కాంగ్రెస్పై ఫైరయ్యారు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక రాష్ట్ర రైతులు, ప్రజలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు మంత్రి హరీశ్రావు.
ఉగాది తర్వాత వరి వార్ ఉధృతం చేస్తామన్నారు తెలంగాణ వ్యవసాయ శాక మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ రైతుల ఉద్యమం ముందు కేంద్రం తల వంచాల్సిందేనన్నారు.
తెలంగాణాలో వారం రోజులపాటు రైతు బంధు సంబరాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 50వేల కోట్ల రూపాయలు చేరనున్న సందర్బంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ సర్కార్ తెలిపింది.
Telangana - Agriculture: తెలంగాణలో రెండో రోజు కూడా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయి. రెండో రోజు రూ.1255.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో...
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమం మొదలయిందే ముఖ్యంగా నీళ్ల కోసమని మంత్రి గుర్తు చేశారు.
Singireddy Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు పట్టవంటూ తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం నిలబడేది, పోరాడేది టీఆర్ఎస్