తెలుగు వార్తలు » niranjan reddy
దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రతి చోటా ప్రభుత్వ కార్యాలయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ..
తెలంగాణ రైతు వేదికలు దేశానికి తలమానికంగా మారనున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇవి కేవలం రైతు వేదికలే కాదు.. తెలంగాణ రైతుల భవిష్యత్ వేదికలు, విప్లవాత్మక వేదికలు అని ఆయన చెప్పారు. రైతు రాజుగా బతకాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ పని చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. �
వనపర్తి జిల్లాలో గిరిజన భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి విడుదల చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రేవల్లి, గోపాల్పేట, పెద్దమందడి మండలాల్లో నిర్మాణానికి గాను రూ. ఒక కోటి 19 లక్షలు నిధులు మంజూరయ్యాయి. రేవల్లి మండలం పాతతండాకు రూ.14 లక్షలు, వనపర్తి సేవాలాల్ మహరాజ్ భవన్కు రూ.16 లక్షలు, శ్రీనివ�
గులాబీ పార్టీ తమ కార్యకర్తలకు బాసటగా నిలుస్తోంది. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు ఆపన్నహస్తం అందించి ఆదుకుంటోంది. ఇటీవల చనిపోయిన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త..
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారకమ్మ(105)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న తారకమ్మ సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు నిరంజన్ ర�
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రైతు రుణమాఫీ ప్రారంభిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా-2019ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది అన్ని కేంద్రాల్లోనూ విత్త�
హైదరబాద్: ఫలితాలు వచ్చి దాదాపు రెండున్నర నెలల తరువాత తెలంగాణ కేబినెట్ కొలువుదీరబోతోంది. ఈ ఉదయం 11.30గంటలకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. మొదటి విడుతలో పది మందిని ఎంపిక చేసిన కేసీఆర్.. వారందరికి శాఖలను ఖరారు చేశారు. వారిలో నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ, ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమల శాఖ, కొప్పుల ఈశ్వర్కు విద్యా శాఖ ఎర్రబ�
తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. ఇవాళ ఉదయం 11.30లకు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రివర్గంలో మహమూద్ అలీకి హోంశాఖ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు నిరంజన్ రెడ్డి, జగ�