తెలుగు వార్తలు » Nimmagadda Ramesh
Municipal Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో...
ఏపీలో పంచాయతీ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ 80 శాతం పోలింగ్ కావడం సంతోషకరమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
AP Local Body Elections: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు....
ఏపీలో పంచాయతీ ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు ఎస్ఈసీ నిన్న ఈవాచ్ యాప్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది..
AP Panchayat Elections: ఏపీలో ఎన్నికల వ్యవహారం వాడివేడిగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం....
ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహణ పై నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిందేనని సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధం కానందున..
Nimmagadda Ramesh: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గంటగంటకూ రసవత్తరంగా మారుతుంది. ప్రభుత్వ అభ్యంతరాలను కాదని ఎన్నికల సంఘం పంచాయితీ..
హౌజ్ మోషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరుపుతామన్న తేల్చి చెప్పింది.