తెలుగు వార్తలు » Nilam Sawhney
రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కి
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 30న నీలం పదవీ విరమణ చేయాల్సి ఉండగా
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి ఆయన ఓ లేఖను రాశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ విఙ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. కరోనా నేపథ్యంలో సీఎస్ విధులు కీలకమైనందున నీలం సాహ్ని పదవీ కాలం పొడిగించాలంటూ
ఏపీ సీఎస్ నీలం సాహ్ని తన గొప్ప మనసును చాటుకున్నారు. లాక్డౌన్ వేళ తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికుల వివరాలు తెలుసుకున్న