రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ దారుణ ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికడంతో గెహ్లాట్ ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.
ఎన్ఐఏ మాజీ ఎస్పీ, ఐపీఎస్ అధికారి అరవింద్ దిగ్విజయ్ నేగీని ఎన్ఐఏ(NIA) అధికారులు అరెస్టు చేశారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు రహస్య పత్రాలను లీక్ చేశారనే ఆరోపణలపై..
Eight terror operatives arrested: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే జమ్మూకాశ్మీర్లోని పలు కీలక
Mundra Port Drugs Case: గుజరాత్లోని ముంద్రాపోర్టులో ఇటీవల వేలాది కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు నౌకల ద్వారా రూ.21వేల కోట్ల
గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు.