రుషికొండ టూరిజం ప్రాజెక్టు వ్యవహారంలో ఎన్జీటీ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు రాసిన లేఖ ఆధారంగా రుషికొండ టూరిజం ప్రాజెక్టు నిర్మాణ పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధిచంగా, దాన్ని సవాల్ చేస్తూ
Palamuru Rangareddy Lift Irrigation Project: నేషననల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల
ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తమ ఆదేశాలను ధిక్కరించి పనులు చేస్తే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చింది.
పశ్చిమ బెంగాల్లో ఈసారి ఛత్ పూజా ఊరేగింపులు కూడా ఉండవు.. ఇప్పటికే దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన కోల్కతా హైకోర్టు ఇప్పుడు ఛత్పూజా ఊరేగింపులను కూడా నిలిపివేసింది.. కోత్కతాలోని రెండు పెద్ద సరస్సులు సుభాష్, రవీంద్ర సరోవర్లోకి ప్రజలు వెళ్లకూడదని హైకోర్టు గట్టిగా చెప్పింది.. ఒక కుటుంబానికి
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమైంది. దీపావళి బాణాసంచాతో వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దేశంలో పలు రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ.10 లక్షలు