చలాకీ భామ సాయిపల్లవి తాజాగా నటించిన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో సూర్యకు జోడీగా పల్లవి ఈ సినిమాలో కనిపించింది. కాగా.. ఈ సినిమా విడుదలకు ముందే ఈ అమ్మడు అభిమానులతో చిట్చాట్ చేయాలనీ, సినిమా విశేషాలను పంచుకోవాలని భావించిందట. అందుకు టైమ్ కూడా ఫిక్స్ చేసి సోషల్ మీడియాలో అభిమాను
నటుడు సూర్య నటించిన సినిమా ఎన్జీకే. తమిళనాట అంతటా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ సందర్భంగా హీరో కటౌట్ని అభిమానులు ఏర్పాటు చేశారు. దీనికి అనుమతిలేదని అధికారులు కూల్చివేయడంతో రగడ మొదలైంది. తిరుత్తణి టౌన్లో 215 అడుగుల నటుడు సూర్య భారీ కటౌట్ని అభిమానులు ఏర్పాటు చేశారు. దీంతో సూర్య అభిమానులు ఆందోళనకు దిగారు. ఈ క
తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవ్వబోతోంది అంటే ఫ్యాన్స్ హంగామా మాములుగా ఉండదు. కటౌట్లు, పాలాభిషేకాలు ఆ రచ్చ మాములుగా ఉండదు. ఇక తమిళనాడులో హీరోల ఫ్యాన్స్ గురించి స్పెషల్గా చెప్పాలా? వారు ప్రేమించినంతగా సినిమా వాళ్లను ఏ స్టేట్ వాళ్లు ప్రేమించరంటే అతిశయోక్తి కాదు. గుడులు కట్టిన దాఖలాలు కూడా కోకొల్లలు. అయితే తాజాగా ఓ హీ�
తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్జీకే’. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, సంపత్ రాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయను�
చెన్నై: ఒకవైపు ‘ఎన్జీకే’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండగా..మరో వైపు కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేసేశాడు హీరో సూర్య. మాధవన్తో ‘ఇరుది సుట్రు’, వెంకటేష్తో ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ కొంగరా ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పూజ కార్యక్రమం చెన్నైలో జరిగింది. సీక్యా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రా
తమిళ హీరో సూర్య, సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తమిళ కొత్త సంవత్సరం కానుకగా రిలీజ్ కానున్న ఈ చిత్రం మే చివరి వారానికి పోస్ట్ పోన్ అయిందని కోలీవుడ్ సర్కిల్స్ టాక్. పోస�